Andhraprabha
Last Updated May 19 2012, 02:22:26, IST
  • home
  • హొమ్
  • సంప్రదించు
  • ప్రకటనలు (Ads)
  • గత సంచికలు
  • మా గురించి
  • రాశి ఫలాలు
  • వెతుకు
  • హెల్ప్
    [ X ]
పతాక శీర్షిక తాజావార్తలు ముఖ్యాంశాలు స్పెషల్ స్టోరీస్ రాష్ట్రీయం జాతీయం అంతర్జాతీయం షో క్రీడాప్రభ ప్రత్యేక కథనం బిజినెస్ సంపాదకీయం సంస్కృతి బాలప్రభ లైఫ్ కులాసా యువ సిరిగమలు

జిల్లా వార్తలు » అనంతపురం

అదిలాబాద్ నల్గొండ నెల్లూరు నిజామాబాద్ ప్రకాశం విశాఖపట్నం విజయనగరం వరంగల్ మెదక్ కర్నూల్ అనంతపురం చిత్తూరు కడప తూర్పు గోదావరి హైదరాబాద్ కరీంనగర్ పశ్చిమగోదావరి ఖమ్మం

ప్రశాంతంగా ఐసెట్‌

కెఎన్‌ఎన్   Sat, 19 May 2012, IST

ఎస్కేయూ, మే 18(కెఎన్‌ఎన్‌) రాష్ట్ట్ర వ్యాప ్తంగా నిర్వహించిన ఎం బీఏ, ఎంసీఏ కోర్సుల ప్రవేశ అర్హత పరీక్ష (ఐసెట్‌) అనతంపురం రీజియన్‌ పరిధిలో ప్రశాంతంగా జరిగింది. శుక్రవారం నిర్వహించిన ఈ పరీక్షలకు ఎస్కేయూ ఎంబీఏ విభాగాపధిపతి ఆచార్య బి. కృష్ణారెడ్డి రీజినల్‌ కో ఆర్డినేటర్‌గా ... ఇంకా చదవండి

‹సబ్‌ రిజిస్ట్ర్రార్‌ లంచం డబ్బు రూ.2.90లక్షలు పట్టుకున్న పోలీసులు

కెఎన్‌ఎన్  Sat, 19 May 2012, IST

ధర్మవరం, మే 18 (కె.ఎన్‌ఎన్‌) స్థానిక సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయంలో శుక్రవారం పట్టణంలోని వివిద స్థలాలకు సంబందించి అధిక సంఖ్యలో రిజిస్ట్రేషన్లు జరిగాయి. సబ్‌ రిజిస్ట్రార్‌ కు దాదాపు రూ.6లక్షలు లంచం ముట్టినట్లు, అందులో రూ.2.90లక్షలు కార్యాలయ ఉద్యోగి అశోక్‌ నాయక్‌ ద్విచక్రవాహనంలో తీసుకువెళ్తూ ... ఇంకా చదవండి

నాలుగైడు రోజుల్లో వేరుశనగ విత్తన పంపిణీ చేస్తాం.... జాయింట్‌కలెక్టర్‌

కెఎన్‌ఎన్   Sat, 19 May 2012, IST

హిందూపురం, మే 18 (కెఎన్‌ఎన్‌) నాలుగైదు రోజుల్లో రైతులకు సబ్సీడీతో విత్తన వేరుశనగ పంపిణీ చేస్తామని జాయింట్‌ కలెక్టర్‌ అనితారామచంద్రన్‌ పేర్కొన్నారు. శుక్రవారం హిందూపురం పర్యటించిన ఆమె స్థానిక మున్సిపల్‌ కార్యాలయంలో విలేకరుల సమావేశంలో సకాలంలో రైతులకు వేరుశనగ విత్తన పంపిణీ ... ఇంకా చదవండి

బాదితులను పరామర్శించిన కాపు

కెఎన్‌ఎన్   Sat, 19 May 2012, IST

రాయదుర్గం టౌన్‌, మే 18(కె.ఎన్‌.ఎన్‌) శుక్రవారం రాత్రి పల్లేపల్లి గ్రామంలో జరిగిన దాడి సంఘటనలో గాయపడిన బాదితులను రాయదుర్గం ప్రభుత్వాసుపత్రిలో వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థి కాపురామచంద్రారెడ్డి పరామర్శించారు. టి.డి.పి.నాయకులపై జరిగిన దాడిలో గాయపడిన వారిని మానవతాదృక్పదంతో తాను ... ఇంకా చదవండి

తెదేపా అభ్యర్థి పై కాంగ్రెస్‌ అభ్యర్థి తనయుడు దాడి

కెఎన్‌ఎన్  Sat, 19 May 2012, IST

రాయదుర్గం, మే 18(కె.ఎన్‌.ఎన్‌) నియోజక వర్గంలోని కాంగ్రెస్‌ అభ్యర్థి పాటిల్‌ వేణుగోపాల్‌ రెడ్డి స్వగ్రామమైన పల్లేపల్లి గ్రామానికి శుక్రవారం రాత్రి 8 గంటల సమయంలో ప్రచారానికి వెళ్ళిన తెలుగు దేశం పార్టీ అభ్యర్థి దీపక్‌రెడ్డి, తోటి కార్యకర్తలపై పాటిల్‌ కుమారుడు ... ఇంకా చదవండి

జిల్లా వార్తలు

  • ప్రముఖ వార్తలు
  • అధికంగా అభిప్రాయాలు తెలిపినవి

  • కొత్త గెగాబైట్‌ బుక్‌ టాప్‌ వచ్చేసింది
  • మగాళ్లనీ చూస్తారు...
  • పెద్దలపై టీనేజర్ల ఒత్తిడి
  • ఇలాంటి వారితో జాగ్రత్త
  • ఆడవేషంలో అమ్మవారి ఆరాధన
  • భారత సంగీత రత్న ఎంఎస్‌ సుబ్బులక్ష్మి
  • యువతకు మార్గదర్శకం - రామాయణ మహాకావ్యం
  • ఆరోగ్యానికిపదిరకాలఆహారాలు
  • దివ్య ఔషధం పెరుగు
  • జుట్టు రాలుతోందా...

loading...

స్పెషల్స్

  • moviespecial
  • sundayspecial
  • leaders
  • devotional
  • agriculture
  • career
హొమ్ | మా గురించి | సంప్రదించు | ప్రకటనలు (Ads) | గత సంచికలు
This site is owned and managed by Andhraprabha Publications Ltd. No part of this site should be used in any other media without prior permission.