గోదావరిఖనిటౌన్, మే 18(కెఎన్ఎన్):
సింగరేణిలో ఓపెన్కాస్టు గనుల తవ్వకాల వలన పర్యావరణ పరీరక్షణకు విఘాతం కలుగుతున్న నేపథ్యంలో అండర్గ్రౌండ్ గనుల ద్వారానే బొగ్గు ఉత్పత్తులను కొనసాగించాలని హెచ్ఎంఎస్ కేంద్ర కార్యదర్శి మేరుగురాజయ్య ఒక ప్రకటనలో డిమాండ్ చేశారు. స్థానిక ప్రజల అనుమతి లేకుండా...
ఇంకా చదవండి
జగిత్యాల,మే18(కెఎన్ఎన్): మాజీమంత్రి జీవన్రెడ్డికి పిసిసి క్రమశిక్షణ సంఘం నోటీసులు జారీ చేయడం హస్యస్పదమని ఎన్ఎస్యుఐ రాష్ట్ర కార్యదర్శి కమటాల శ్రీనివాస్ అన్నారు. ఆయన శుక్రవారం రోజున పిసిసి అధ్యక్షులు బోత్స సత్సనారాయణ, ఎఐసిసి అద్యక్షురాలు ...
ఇంకా చదవండి
గొల్లపల్లి,మే18(కెఎన్ఎన్): గొల్లపల్లి మండలం చిల్వాకోడూరు ఐకెపి కొనుగోలు కేంద్రాన్ని శుక్రవారం గొల్లపల్లి తహసిల్దార్ ముద్దం శంకర్ తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఐకెపి నిర్వహకులతో మాట్లాడుతూ రైతులు సెంటర్కు తెచ్చిన ధాన్యాన్ని వెంటనే తూకం వేయాలని రైతు లక్షల ...
ఇంకా చదవండి
కరీంనగర్ క్రైం, మే 18(కెఎన్ఎన్):
వచ్చే నెల 12న ఎక్సైజ్ మద్యం షాపుల గడువు ముగియనుంది. దీనికి ముందు త్వరలో ఎక్సైజ్ సర్కిల్స్లో పనిచేస్తున్న పలువురు ఎస్సైల బదిలీలతో పాటు కిందిస్థాయి సిబ్బంది బదిలీలు కానున్నాయి. విద్యా సంవత్సరం ఆరంభానికి ముందు అన్ని శాఖల్లో బదిలీ ప్రక్రియ ...
ఇంకా చదవండి
ధర్మారం, మే 18(కెఎన్ఎన్):
ప్రాణహిత చెవెళ్ల ప్రాజెక్టు నిర్మాణంలో భాగంగా భూములు కోల్పోతున్న రైతులకు ప్రభుత్వం తగిన నష్టపరిహారం చెల్లించేదాక వారి పక్షాన పోరాడుతానని ధర్మపురి ఎమ్మెల్యే కొప్పుల ఈశ్వర్ అన్నారు. ఈ సందర్భంగా శుక్రవారం మండలంలోని నందిమేడారంలో ప్రాణహిత చెవెళ్ల ...
ఇంకా చదవండి
కథలాపూర్, మే 18 (కెఎన్ఎన్) : మండలంలోని పోతారం గ్రామంలో శుక్రవారం రైతు చైతన్య యాత్రను నిర్వహించారు. ఈ సందర్బంగా గ్రామంలో ఏర్పాటు చేసిన రైతు చైతన్య యాత్రలో ఎఇఓలు నాగమణి, అక్షయ్కుమార్లు మాట్లాడుతూ, రైతుల సంక్షేమం కోసం ప్రభుత్వం అందిస్తున్న ...
ఇంకా చదవండి
కోరుట్ల, మే 18 (కెఎన్ఎన్) : మాజీ మంత్రి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు తాటిపర్తి జీవన్రెడ్డిపై పిసిసి క్రమ శిక్షణ కమిటీ జారీ చేసిన షోకాజ్ నోటీసులను వెంటనే వెనక్కు తీసుకోవాలని డిసిసి మాజీ ఉపాధ్యక్షులు జిల్లా గంగాధర్ అన్నారు. పట్టణంలో శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకరుల...
ఇంకా చదవండి
ఓదెల, మే 18 (కెఎన్ఎన్) : జాతీయ గ్రామీణ ఉపాధిహామీ పథకం పనుల్లో వికలాంగులకు పనులు కల్పించడంలో జిల్లాలో ఓదెల మండలం 6వ స్థానంలో నిలిచింది. మండలంలో దాదాపు అన్ని మండలాల్లో దాదాపు అన్ని గ్రామాల్లో సాగుతున్న ఉపాధిహామీ పనుల్లో వికలాంగులు 14 ...
ఇంకా చదవండి