నెల్లూరు, మే 18 (కెఎన్ఎన్) :.సేవకు మారు పేరైన తిక్కవరపు సుబ్బిరామిరెడ్డిని రానున్న ఉప ఎన్నికల్లో గెలిపించి ఈ ప్రాంత ప్రజలకు సేవ చేసుకునే అవకాశం కల్పించాలని కాంగ్రెస్ నాయకులు, రాజ్యసభ సభ్యులు చిరంజీవి కోరారు. శుక్రవారం రామమూర్తి నగర్లోని కాంగ్రెస్ పార్టీ ...
ఇంకా చదవండి
నెల్లూరు(సిటీ), మే 18 (కెఎన్ఎన్) : వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ అభ్యర్ది మేకపాటి రాజమోహన్రెడ్డి భారీ మెజార్టీతో గెలుపొందాలని కోరుతూ శుక్రవారం బాలాజీనగర్లోని చిన్న మసీదు వద్ద జుమా నమాజ్ అనంతరం ముస్లిం సోదరులు ప్రత్యేక ప్రార్ధనలు ...
ఇంకా చదవండి
నెల్లూరు(సిటీ), మే 18(కెఎన్ఎన్): త్వరలో జరగనున్న ఉప ఎన్నికల్లో పనిచేసే నాయకులకే పట్టం కట్టాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నెల్లూరు లోక్సభ అభ్యర్థి మేకపాటి రాజమోహన్రెడ్డి పిలుపునిచ్చారు. నెల్లూరు ప్రజలకు సేవ చేసుకునే అవకాశం కల్పించాలని ఆయన కోరారు. ఉప ...
ఇంకా చదవండి
మర్రిపాడు, మే 18(కె.ఎన్.ఎన్) : ఐఆర్డీఎస్ స్వచ్ఛంద సేవా సంస్థలో సీఈఓగా విథులు నిర్వహిస్తున్న డీ గోపాల్రావు వాటర్షెడ్ కమిటీ సభ్యుల ఫోర్జరీ సంతకాలతో గత నెల 3వతేదీ నుంచి ఈనెల 3వతేదీలోపు దాదాపు 16సార్లు నిథులు బ్యాంకు నుంచి డ్రా చేశాడని ఆ సంస్థ ...
ఇంకా చదవండి
గూడూరు, మే 18 (కె.ఎన్.ఎన్): భూముల రిజిస్ట్రేషన్ మార్కెట్ విలువలను లక్షల్లో రికార్డుల్లో ఉన్నందున, వాటిని సరిచేసే నిమిత్తం జిల్లా రిజిస్ట్రార్ కార్యాలయం డిఐజి లక్ష్మీనారాయణరెడ్డి సబ్కలెక్టర్ జి.వీరపాండియన్ తో రికార్డులను పరిశీలించారు. శుక్రవారం సబ్క...
ఇంకా చదవండి
సూళ్లూరుపేట, మే 18(కెఎన్ఎన్) : అంతర్జాతీయ వ్యాపార కేంద్రమైన శ్రీసిటీ సెజ్ను శుక్రవారం థాయిలాండ్కు చెందిన నిపుణుల బృందం సందర్శించింది. సాంకేతిక పరిజ్ఞానాన్ని పంచుకునే కార్యక్రమంలో భాగంగా వీరు శ్రీసిటీకు వచ్చారు. ఈ సందర్భంగా శ్రీసిటీ ఉపాధ్యక్షులు శరవణన్...
ఇంకా చదవండి
ముత్తుకూరు, మే 18 (కెఎన్ఎన్). తీర ప్రాంత వెంబడి నిర్మితమవుతున్న ధర్మల్ ప్రాజెక్టులకు స్వాధీనం చేసిన ప్రభుత్వ భూములకు నష్టపరిహారం చెల్లించకుండా ప్రాజెక్టు యాజమాన్యం పనులు చేస్తుండడంతో బాధితులు ఆందోళనలు చేస్తూనే ఉన్నారు. ప్రతి రోజూ ఏదో ఒక చోట ...
ఇంకా చదవండి