విశాఖపట్నం, మే 18 (కెఎన్ఎన్) : ఎన్నికలు నగారా మ్రోగింది. ఎన్నికలకు సంబంధించిన నోటిఫికేషన్ను రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి శుక్రవారం విడుదల చేశారు. నోటిఫికేషన్ విడుదలైన రెండు గంటలలోనే రెండు నామినేషన్లు దాఖలయ్యాయి. తెలుగుదేశం పార్టీ తరుపున చెంగల ...
ఇంకా చదవండి
ఆంధ్రవిశ్వవిద్యాలయం, మే18 (కెఎన్ఎన్) : విశాఖపట్నం రీజియన్లో ఐసెట్ 2012 ప్రవేశ పరీక్ష ప్రశాంతంగా జరిగింది. శుక్రవారం 17 టెస్ట్ సెంటర్లలో ఉదయం 10 గంటలనుంచి 12.30 వరకూ ...
ఇంకా చదవండి
జీవిఎంసి, మే 18 (కెఎన్ఎన్) : పరిపాలన వికేంద్రీకరణ ద్వారా సామాన్యుడికి జీవిఎంసి సేవలు అందుబాటులో ఉండాలన్న సంకల్పంతో జీవిఎంసి కమిషనర్ బి.రామాంజనేయులు చొరవతో ఏర్పడిన జోనల్ పాలన సామాన్యుడికి ఇంకా అందని ద్రాక్షగా మిగిలింది. జెఎన్ఎన్యుఆర్ఎమ్ ...
ఇంకా చదవండి
విశాఖ క్రైం, మే 18 (కెఎన్ఎన్) : గాజువాక పోలీస్స్టేషన్ పరిధిలోని అగనంపూడి సమీపాన గల ఫార్మాసిటి కాలనీలోని చింతమాంబ గుడి వద్ద ఉన్న రెండున్న కోట్ల రూపాయలు విలువగల అర ఎకరా ప్రభుత్వ భూమికి కొందరు మాజీ సర్పంచ్లు, రిటైర్డ్ కానిస్టేబుల్ కబ్జా చేశారు. అంతేగాక ...
ఇంకా చదవండి